మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు
న్యూఢిల్లీ  :  కరోనా  మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా 2,50,000 మంది ప్రాణాలు విడువగా రెండు చిన్న దేశాలు మాత్రం ప్రాణాంతక వైరస్‌ బారినపడిన వారిలో మరణాల రేటును సమర్ధవంతంగా నిరోధించగలిగాయి. ఖతార్‌, సింగపూర్‌లలో కరోనా పాజిటివ్‌ కేసుల్లో మరణాల రేటు కేవలం 0.1 శాతంగా నమోదవడం గమనార్హం. ఆసియాలో అత్యధిక కేసులు న…
క‌రోనా: ‌వైద్యుల‌నే ప‌ట్టించుకోక‌పోతే ఎలా?
రాయ్‌బ‌రేలీ :  త‌మ ప్రాణాల‌కు తెగించి  క‌రోనా  బాధితుల‌కు చికిత్స‌నందిస్తున్న వైద్యుల‌కు స‌రైన స‌దుపాయాలు క‌ల్పించ‌క‌పోతే వారు చేస్తున్న కృషి వ్య‌ర్థ‌వమ‌వుతుంది. ఒక‌వైపు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వైద్యుల‌కు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని గొప్ప‌లు చెబుతున్నారే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో అది క‌నిపించ‌డం లే…
316 కాటన్‌ల అక్ర‌మ మ‌ద్యం సీజ్
చంఢీఘర్‌ :  పంజాబ్‌లోని జలంధర్‌లో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 316 కాటన్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. అరెస్టైన వారిలో అమిత్‌ కుమార్‌, అంకిత్‌, రామ్‌ సేవక్‌లు ఉన్నారు.
తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు
హైదరాబాద్‌ :  తెలంగాణలో మరో మూడు  కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల వివాహితకు, సౌద…
మణిపూర్​లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు
ఇంఫాల్ :  ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు  కోవిడ్ -19 (కరోనా)  మహమ్మారి క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకినట్టైంది. ఉత్తర ఇంపాల్‌కు చెందిన యువతి …
చిరుద్యోగిపై ఆర్థికభారం
కామారెడ్డి టౌన్‌:   వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చిరుద్యోగులపై ఆర్థికంగా భారం వేస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతు విదేశాల నుంచి వచ్చిన వారి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచు…